సామ్ మామ్ పై అవేర్నెస్ మరియు పిల్లలకు అభివృద్ధి మైలురాళ్ల పై అవగాహనా సదస్సు
ప్రజా దండోర న్యూస్ / ధర్మపురి రిపోర్టార్ అజయ్ :
ధర్మపురి మండలం రాయపట్నం గ్రామం లో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ్ ప్రోగామ్ యొక్క ముఖ్య ఉద్దేశం గర్భిణీ స్త్రీలు మరియు బాల్ందలు జీరో నుండి ఆరు సంవత్సరాల పిల్లలు తీసుకోవలసిన పోషకాహారాల పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
జంక్ ఫుడ్ తినకుండా ఆవిరి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని, పిల్లల బరువులను గుర్తించి సామ్ మామ్ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది అంగన్వాడి పిల్లలను అంగన్వాడి స్కూల్ కి పంపించాలని అభివృద్ధి మైలురాళ్లు వాళ్ళ అవగాహన చేయడం జరిగింది ఇంట్లో తయారు చేసిన ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని సూచించారు.
ఈ కార్యక్రమం లో రాయపట్నం గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబెర్స్ తల్లులు కిషోరబాలికలు పిల్లలు గ్రామ పెద్దలు అంగన్వాడీ టీచర్స్ గ్రామ పెద్దలు పాల్గున్నారు.


0 Comments